గాయని చిన్మయి శ్రీపాద తల్లయింది. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇద్దరు చిన్నారుల చేతులని తన చేతుల్లోకి తీసుకొని వాటిని ఫోటో తీసి..............
ఇద్దరు కవలలు వినూత్నమైన ప్రయోగం చేపట్టి అద్భుతం సృష్టించారు. ఒకరేమో పూర్తిగా శాఖాహారం తింటే మరొకరు అచ్ఛంగా మాంసాహారం తింటూ ప్రయోగం చేశారు. హ్యూగో, రాస్ టర్నర్ అనే అన్నదమ్ములు...
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ డబుల్ డమాకా కొట్టేశాడు. తన భార్య దీపికా పల్లికల్ కు ఇద్దరు మగ కవలలు పుట్టారు. గురువారం తన భార్య డెలివరీ అయిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో
పడవ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన రోజునే రెండేళ్ల తరువాత అదే రోజున ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. దీంతో చనిపోయిన తమ కూతుళ్లుే మళ్లీ పిల్లలుగా పుట్టారని మురిసిపోతున్నారు.
ఇద్దరు కవల సోదరులు ఒకే వేతనానికి సెలక్ట్ అయ్యి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇద్దరు సోదరులను గూగుల్ జపాన్ సంస్థ ఎంపిక చేసింది. చెరో రూ.50 లక్షలు ప్రకటించింది.
దుబాయి క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలపిల్లలో ఓ పాప,ఓ బాబు పుట్టారు. ఈ శుభవేళ ప్రిన్స్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇది ఓ అద్భుతం, ప్రపంచ
Brazil ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐడెంటికల్ ట్విన్స్… లింగమార్పిడి సర్జరీతో ఆడవాళ్లుగా మారారు. బ్రెజిల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్రెజిల్కు చెందిన ఐడెంటికల్ ట్విన్స్ .. మాల్యా, సోఫియా(19)లు పుట్టుకతో అబ్బాయిలు. అయితే పెరుగుతున్న కొద్�
Monkies picked up the twins : తమిళనాడులో కోతి చేష్టలు ఓ శిశువు ప్రాణం తీశాయి. ఇంట్లో పడుకోబెట్టిన కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి.. ఒకరిని కందకంలో విసిరేసి, మరొకరిని ఇంటి పైకప్పుపై వదిలేసి వెళ్లాయి. ఒక పాప చనిపోగా మరోపాప ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన
కరోనా ఎవరినీ వదలిపెట్టడం లేదు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి..దేశాలను చుట్టేసింది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో కూడా ఇంకా కరోనా కేసులు నమోదవుతున్