Home » twitter ceo
ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ త్వరలోనే కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగాలి అనుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొని, కొత్తవారిని నియమిస్తానని మస్క్ చెప్పాడు.
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�
ప్రపంచ బిలియనీర్, టెస్టా అధినేత ఎలన్ మస్క్కు కోపం వచ్చింది. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్పై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ తప్పుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
Twitter CEO Parag : బిలియనీర్ ఎలాన్ మస్క్.. టెస్లా బాస్ కాస్తా.. ఇప్పుడు ట్విట్టర్ బాస్ అయిపోయారు. మస్క్ అనుకున్నది సాధించాడు. ఎట్టకేలకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకూ ఇంట్లో నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని అంటున్నాయి.
ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగ్రవాల్ తో రిలేషన్ గురించి శ్రేయా గోషల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో వారిద్దరిపై వస్తున్న ట్రోల్స్ ను స్పోర్టీవ్ గా తీసుకున్న ఆమె..
ట్విట్టర్ CEOగా భారతీయుడు _
భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎంపికయ్యారు. 16ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ పదవి నుంచి దిగిపోవడంతో..
ట్విట్టర్ CEOగా భారతీయుడు
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం అయ్యారు. భారత్లో పుట్టిన పరాగ్ అగర్వాల్..