Home » Two students
గత నెలలో నార్త్వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీలో చదువున్న సాహితీ అనే భార విద్యార్థి అమెరికాలోని హైవే 71లో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్లోని మొజాయిక్ లైఫ్ కేర్కు తరలించారు.
విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు యత్నించారు. అది గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వారిని కాపాడాడు.
సోషల్ మీడియాలో విడుదలైన వీడియో ప్రకారం.. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేస్తూ కనిపించారు. అయితే దీనిపై వీహెచ్పీ సహా హిందూ సంఘాలు అభ్య�
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్కు చెందిన ధనుష్ తమ ప్రాణాలు తీసుకున్నారు.