Home » UAE
Emirates Auction LLC సంస్థ తాజాగా కారు నంబరు ప్లేటుకు వేలం వేసింది. నంబరు ప్లేటులో మధ్యలో 7 సంఖ్య మాత్రమే కనపడుతుంది.
వయసు నాలుగేళ్లే.. కానీ స్నేహం, దయాగుణం అనే కాన్సెప్ట్ ల మీద పుస్తకం రాసేంత మేధాశక్తి. అతని అద్భుతమైన తెలివితేటలకి గిన్నిస్ బుక్ అబ్బురపడిపోయింది. నాలుగేళ్లకే పుస్తకం రాసేసిన చిన్నారికి తమ రికార్డ్స్ లో స్ధానం కల్పించింది.
టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్ �
ఒకే పేరు మాత్రమే ఉన్న ప్రయాణికుల్ని ఇకపై తమ దేశంలోకి అనుమతించబోమని యూఏఈ ప్రకటించింది. యూఏఈ వెళ్లాలంటే ఇకపై పేరులో కనీసం రెండు పదాలు తప్పనిసరిగా ఉండాలి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒక్కసారిగా కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విటర్ లో వైరల్ గా మారాయి..
కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్�
ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.
ముషారఫ్ ఒకప్పుడు పాక్ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సైన్యం సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999-2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలో పాలన మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. అయితే, ఆయనకు 2019లో పాక్ కోర్టు మరణశిక్ష విధించ�
సుదీర్ఘ కాలంగా పాలించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దాని ప్రెసిడెంట్ మరుసటి రోజే కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయింది. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా షేక్ మొహమ్మద్ ఎన్నుకున్నట్లు సమాచారం.
ఇకనుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాయపడినవారి ఫోటోలు గానీ..చనిపోయినవారి ఫోటోలు తీసినా. వీడియోలు తీసినా జైలుకే అని వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. భారీ జరిమానా కూడా తప్పదంటూ వార్నింగ్