Home » Uddhav Thackeray
తమ పూర్వీకులు మరాఠా సామ్రాజ్యాన్ని ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఎప్పుడూ అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్ద లేదని రాజ్ ఠాక్రే వెల్లడించారు.
దేవుడు ఎవరో సైతాను ఎవరో గుర్తించగలమని చెప్పారు.
ముంబయి సభలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మహారాష్ట్రలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం పతనమైన అంశాన్ని ..
ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.
ఉద్ధవ్ థాకరే పార్టీ జూలై 24న ముంబైలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు లేఖ రాసింది. శివసేన బ్యాంకు ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయలను శివసేన యూబీటీ కొత్త ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు శివసేన షిండే వర్గానికే చెందుతుంది
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అం�
ఇప్పుడు అవే పరిస్థితుల్ని శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. పార్టీ తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఉద్దశ్ థాకరేకు సూచించినట్లుగా ఏ గుర్తు అయితే ఏముందని పవార్ అనుకోవట్లేదు. ఎన్సీపీ తమకే చెందుతుందని అ
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆధిత్య ఠాక్రే సన్నిహితుడు రాహుల్ నారాయణ్ కనల్ ఉద్ధవ్ శిబిరాన్ని వీడారు.
పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లా