Home » Uddhav Thackeray
మనీషా కయాండే షిండే వర్గంలో చేరడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ స్పందించారు. కొందరు స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నారని, స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని అన్నారు.
సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే.. ఆయనకు ఉపశమనం లభించేదని కోర్టు పేర్కొంది.
మతం లేకుండా రాజకీయం చేయదని అన్నారు. కన్నడ ప్రజలకు కావాల్సిన వసతులు, ఇన్నేళ్ల బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉద్ధవ్ సూచించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
మహారాష్ట్రలో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాజ్భవన్ కలిసి కుట్ర పన్నాయని శరద్ పవార్ తన ఆత్మకథలో ప్రస్తావించారు.
ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి తిరుగుబాటుకు దిగారు ఏక్నాథ్ షిండే. అనంతరం ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్
‘‘ప్రజల్లోకి వెళ్లి నిలబడదాం. ఎవరి బలాలు ఏంటో తెలుస్తుంది. అసలైన శివసేన ఎవరిదంటే పాకిస్తాన్ అయినా చెప్తుంది’’ అని అన్నారు. వాస్తవానికి నిజమైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు చెప్పలేకపోతోందని, మోదీ-షాల ఒత్తిడి వల్ల అలా జరుగుతోందని ఉద్ధవ్ థాకర
ఉద్ధవ్ థాకరే తనను మోసం చేశాడని, అందుకు తిరిగి సమాధానం చెప్పాలనని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీల వంచన చేరినందుకు ప్రభుత్వాన్ని తామే కూల్చామనే పరోక్షంగా చెప్పారు.
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు.
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారని, కానీ ఆయన పేరునుకూడా బీజేపీ వాడుకుంటోందని థాక్రే విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా బీజేపీ దొంగిలించిందని అన్నారు. శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పే