Home » Uddhav Thackeray
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
శివసేనకు ఇది చాలా కఠినమైన సమయం. బాల్ థాకరే మరణం శివసేనకు ఎలాంటిదో, ఇప్పటి పరిస్థితి కూడా అలాంటిదే. దీనిపై మేము అటు కోర్టుతో పాటు ఇటు రోడ్లపై కూడా పోరాటం చేస్తాం. అలాగే ఈసారి చాలా స్ట్రాటజీతో పని చేస్తాం. సుపారి తీసుకుని వాళ్లు (షిండే వర్గం) శివ�
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ఠాక్రే వర్గం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు మాత్రం అందుకు నో చెప్పింది.
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉ
తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట�
1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వ
ఉద్ధవ్, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పా
ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రక
బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ