Home » Uddhav Thackeray
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తనయుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన 3,000 మంది కార్యకర్తలు షిండే క్యాంపులో చేరారు.
మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మ�
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరాఠా సంస్థ అయిన శంభాజీ బ్రిగేడ్తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు.
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మోదీ పేరుతో కాకుండా బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడంటే మోదీ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించారు శివసేన నేత ఉద్ధవ్ థాకరే. త్వరలో ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావా
విపక్షాలపై ఈ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనపై ఎన్సీపీ, టీఎంసీ ఎందుకు స్పందించలేదని సామ్నా ప్రశ్నించింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించి
పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వ�
మీపై (రెబల్స్) అనర్హత పిటిషన్ వేస్తున్నారనగానే ముందుగా కోర్టుకు వచ్చారు. రక్షణ పొందారు. ఆ పిటిషన్ను స్వీకరించడం కర్ణాకట కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మేం తీర్పునిచ్చాం. అటువంటి సమస్యలను స్పీకర్ నిర్ణయించాలి. కానీ అప్పుడు మీరు
శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా ఠాక్రేను తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్న
చాలా మంది ఎంపీలు మాత్రం ఇంకా ఉద్ధవ్పై నమ్మకంతో, ఆయన వైపే ఉన్నారు. కాగా, ఎంపీలు కూడా షిండే వర్గంలో చేరిపోతారనే ప్రచారం జరిగినా, వారు షిండే వైపు వెళ్లలేదు. షిండే వైపు చేరిన శివసేన వర్గం బీజేపీకి మద్దతు ప్రకటించింది.