Home » Uddhav Thackeray
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్కు చేరింది. ఉద్ధవ్ సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న తప్పులను, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలను ఇంతకా�
హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలు
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�
కొడుకు ఆదిత్య థాక్రేతోపాటు, సుభాష్ దేశాయ్ మాత్రమే మంత్రివర్గం నుంచి ఉద్ధవ్ వెంట ఉన్నారు. షిండే వైపు తొమ్మిది మంది మంత్రులు, ఉద్ధవ్ వైపు ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండటంతో షిండే పై చేయి సాధించినట్లవుతోంది.
ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్య థాక్రే, తండ్రితోపాటే అధికారిక బంగ్లా అయిన ‘వర్ష’లోనే ఉండేవ
ఇటీవల హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ సర్కారు నవనీత్ కౌర్తో, ఆమె భర్తను కూడా అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవనీత్ క�
ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ�
బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్కు సూచించినట్లు సమాచారం.