Home » Uddhav Thackeray
పార్టీ గుర్తు విషయంలో చర్చ జరుగుతోంది. చట్ట ప్రకారం పార్టీ గుర్తును ఎవరూ తీసుకెళ్లలేరు. అది శివసేనతోనే ఉంటుంది. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదు. న్యాయ నిపుణులను కలిసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను అని వివరించారు.
తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు.
మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు క�
శివసేన పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. మేం మీకు భయపడం. మీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. అక్కడ తేల్చుకుందాం. మీ దమ్మెంతో.. మా దమ్మెంతో తేలుతుంది.. అంటూ బీజేపీ అధిష్టానానికి శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠా�
బీజేపీ సహకారంతో మహారాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు షాక్ ఇచ్చారు ఉద్దవ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు గానూ షిండేను తొలగిస్తున్నట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేశారు.
ఉద్ధవ్ రాజీనామా ఆమోదం
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్గా మార్చారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాకరే రాజీనామా చేయడం మాకు సంతోషాన్నివ్వలేదని ఏక్నాథ్ షిండే శిబిరంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. శరద్ పవార్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోవడమే ఈ చీలిక అని �
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు.