Home » Udupi
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీతో కలిసి
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఆదివారం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో పర్యటించారు..
Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంకు వెళ్లనున్నారు.
ఆనంద్ మహీంద్రా నోరూరించే బ్రేక్ ఫాస్ట్ మెనూ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మెనూ వింటే మీకు వెంటనే అక్కడికి వెళ్లాలనిపిస్తుంది.
ఓ శాంట్రో కారు ట్రక్కును ఢీ కొట్టింది.. ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అది గమనించని ట్రక్కు డ్రైవర్ దానిని 1 కిలోమీటర్ లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 8 మంది మృతి చెందారు. కోస్తా పరిధిలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల 8 మంది మరణించారని అధికారులు చెప్పారు....
తనను వెంటాడి, వేధిస్తున్న యువకుడికి కర్ణాటక కళాశాల అమ్మాయి బుద్ధి చెప్పిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది....
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టారు.
DRONE DELIVERS MANGALSUTRA ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి కార్యక్రమంలో వీడియో తీసేందుకు డ్రోన్లను వాడకం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటక రాష్ట్రంలో జరగిన ఓ క్రైస్తవ వివాహం డ్రోన్ వాడకంకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపర�
పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం