Home » union government
ప్రస్తుతం కేంద్రం రెండు రకాల పన్నులను వసూళ్లు చేస్తుంది. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ విధానం.. మరొకటి న్యూ ట్యాక్స్ విధానం. పాత పన్ను విధానంలో పలు మినహాయింపులు
పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
ఉల్లిగడ్డ కనీస ఎగుమతి ధర టన్నుకు 800 డాటర్లుగా నిర్ణయించింది. ఇది ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
స్వలింగం వివాహాల ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకం అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని తెలిపారు.
చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడని ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అన్నారు.
దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.
జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించని కేంద్రం.. దానికి కాల పరిమితి లేదని తెలిపింది.
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.