Home » Union Health Ministry
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.
దేశంలో ఇటీవలి కాలంలో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,233 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు వారాలుగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య, గతవారం దాదాపు 20 శాతం తగ్గింది.
దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ ..
భారత్ లోనూ కరోనా XE వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.
భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అర్హులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.