Home » Union Health Ministry
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్డౌన్ విధించడంతో భారతదేశంలో కేసుల గ్రోత్రేట్ తగ్గుముఖం పట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి కోవిడ్ -19 కేసులు, మ
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కే�