Home » Union Health Ministry
కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే వంధ్యత్వం(సంతాన ప్రాప్తి లేకపోవడం) లేదా సంతానోత్పత్తిలో ఇబ్బందులు వస్తాయంటూ వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తం అవుతుండగా.. లేటస్ట్గా క్లారిటీ ఇచ్చింది కేంద్రప్రభుత్వం.
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
మరణ మృదంగం మ్రోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశంలో రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారతదేశానికి వచ్చిందని దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ పరిస్థితిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ ప్రకటించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ అమ్మకం వచ్చే వారం నుండి భారతదేశంలో ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే
ప్రపంచంలోని కరోనా టాప్ దేశాలను బీట్ చేస్తూ భారత్లో కోవిడ్ సెకండ్వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి సమయంలో ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి.. సామాజిక దూరాన్ని పాటించాలి.. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు తిరిగేందుకు అనుమతించడం లేదు పోలీసులు… ప్రత్యేకించి వాహనాల్లో ప్రయాణించే వారిని తప్�
వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయన బాగానే ఉన్నారా ? ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం అని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. 12 రోజులుగా ఆయన ఆరోగ్య సమాచారం తెలియడం లేదని, కరోనాకు సంబంధించిన చికిత్స విషయం త�
భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని..కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5 శాతంగా ఉందని పేర్కొంది. మంగళవారం (జులై 21, 2020) కరోనా నియంత్రణపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ వ�
కేంద్ర హోం శాఖ సోమవారం COVID-19 సర్వే చేయాలని 10 రాష్ట్రాలకు సూచించింది. 10రాష్ట్రాల్లోని 38జిల్లాల్లో 45 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఇంటింటికి తిరిగి సర్వే చేయనున్నారు. దాంతో పాటు అవసరమైన కుటుంబాలకు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. మహార