Home » union minister kishan reddy
అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం రావాలంటే, బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పాలన వద్దనే... కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా సాయం అందలేదని విమర్శించారు. తాము రైతు బంధు అందిస్తూ రైతులకు అదుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి వివరణ
ఇప్పటికే 8లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. చేసిన అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారని నిలదీశారు. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులే లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు.
ఓఅర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతు లాంటిది స్వార్థ ప్రయోజనాలకోసం కేసీఆర్ బంగారు బాతును చంపేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
12 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
ప్రమాదాలకు కారణం జీహెచ్ఎంసీ నిర్ణయాలే
సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు.. అంటూ ట్వీట్లో పేర్కొన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు.