Home » union minister kishan reddy
కేటీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్
ఆరు నెలల్లోపు తెలంగాణలో ఎన్నికలు ఖాయం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ..ఈలోగా కేటీఆర్ మంత్రిగా ఉంటే ఏంటీ ఊడితే ఏంటీ? అంటూ ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై మంత్రికేటీఆర్ మారోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూ ‘టీఆర్ఎస్ బీఆర్ఎస
ఎవరో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తానంటూ ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు?అంటూ టీఆర్ఎస్ పైనా..సీఎం కేసీఆర్ పైనా కేంద్రం కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫాంహౌస్ సీఎం మామీద విమర్శలు చేయటమా?అంటూ
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై... టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనపైకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..�
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై రగడ జరుగుతోంది. నిఘా వర్గాలను మందలించే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సరిపోవడం లేదా అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార టీఆర్ఎస్ నేతలను ఉ�
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
union minister Kishan Reddy : హైదరాబాద్ అంతా పొలిటికల్ హీట్ తో కుతకుతలాడుతోంది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యక్రమాల సమావేశాలు..మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యక్రమాలు. ఇలా హైదరాబాద్ నగరం అంతా అటు కాషాయ జెండాలు..గు�
మొన్నటికి మొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అగ్నివీరులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మిలటరీలో డ్రైవర్స్, ఎలక్ట్రిషియన్స్, బట్టలు ఉతికేవారు, హెయిర్ కట్టింగ్ చేసే పోస్టుల్లో అగ్నిపథ్ కింద రిక్రూట్ అయిన వా�
కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్..రాష్ట్రం మొత్తం తన గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారని, ఆయనను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.