Home » union minister kishan reddy
నూతన AIIMS సంస్థలను ఏర్పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలలను/సంస్థలను ఆధునిక కాలానికి, అవసరాలకనుగుణంగా అభివృద్ధి పరచడం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం రెండు ముఖ్య లక్ష్యాలన్నారు.
దేశానికి గర్వంగా చెప్పుకునేఒక్క ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా..? కేసీఆర్ నిప్పు..బీజేపీ నాయకులు కేసీఆర్ ను ముట్టుకుంటే మసై పోతారని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు
తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. అతిపెద్ద జాతరకు అంతా సిద్ధమౌతోంది.
కేంద్రం... తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు.
ఇటీవల తనని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను హోంఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర సాంస్కృతి
కరోనా బాధితుల కోసం కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆయుష్ మందులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఆయుష్ డిపార్ట్ మెంట్ లకు పెద్ద పీట వేశారని..ఆయుర్వేద మందుల తయారీలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. టీవీ పెడితే
Vijayashanti goodbye to Congress : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి..త్వరలోనే బీ
ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని సాహసాన్ని మోడీ ప్రభుత్వం చేసిందని కొనియాడారు.