Home » Union Minister
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు
రెజ్లర్లపై మీడియా ప్రశ్నించినపుడు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తే ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మంత్రి పరుగులు పెట్టడం ఎప్పుడూ వినలేదంటూ సెటైర్ వే�
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.
ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ�
ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ
బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై హోంశాఖకు మంత్రి నిసిత్ సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి ముందు టీఎంసీ జాతీయ ప్రధాని కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం నిసిత్ ప్రామాణిక్ మీ�