Home » Union Minister
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీనాక్షీ లేఖి చేసిన ప్రసంగంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేసిందని అన్నారు
విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పెట్టడంపై నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పేరు రాహుల్ గాంధీ సూచించారు. అయితే విపక్షాల కూటమిలో నితీశ్ కు ప్రాధాన్యత లేదని, కానీ బీజేపీలో ఉంటుందని, ఆయనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని అథవాల
ఈ ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద మొత్తంలో డబ్చు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం పడతారు
ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్లకు రక్తంతో లేఖలు రాశారు. తన సహచరులతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి రాశా�
మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని పరిమితులను మించిపోయింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో టీఎంసీ విస్తృతంగా రిగ్గింగ్ను ఆశ్రయించకపోతే, బీజేప వేల స్థానాలను కైవసం చేసుకునేది
ఈ బస్సులు పునరుత్పత్తి బ్రేకింగ్, ఉష్ణోగ్రత సెన్సార్లు, CCTV నిఘా, మెడికల్ కిట్లు, అగ్నిమాపక యంత్రాలు, మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన పింక్ సీట్ ఫీచర్ వంటి అధునాతన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్ర సింగ్ షేకావత్, జితేంద్ర సింగ్, భుపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుక్ మండవియ, మురళీధరన్, కిషన్ రెడ్డిలతోపాటు పలువురికి ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
G-20 యొక్క అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో �