Home » United Nations
యుక్రెయిన్లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది.
అడిగినట్లు రూ.600 కోట్ల విలువ చేసే షేర్లు అమ్మి ఆ డబ్బును విరాళంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్రపంచంలో ఆకలి నిర్మూలనకు ఆ డబ్బును ఖర్చు పెడతారా.. తర్వాత ఆ లెక్కలను పారదర్శకంగా..
ఆహార కొరత, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న అఫ్ఘానిస్తాన్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అప్ఘానిస్తాన్ పౌరులు,నాయకులు తమని కాపాడాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటుండగా..
భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
ఐక్యరాజ్య సమితి ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ 2022-24కు ఇండియా ఎంపికైంది. 54మంది సభ్యులున్న ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కు హృదయం వంటిది. డెవలప్మెంట్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అంశాల్లో...
ఎగుమతులు,దిగుమతుల విషయంలో ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థికవ్యవస్థలతో పోలిస్తే భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది
నిరంతరం ఏదో ఒకచోట కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ ప్రశాంతత లేకుండా చేస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్పై ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శల దాడికి దిగింది. మానవ హక్కుల సమాఖ్య వేదికగా పాకిస్తాన్పై ఇండియా విరుచుకుపడింది. 46వ సెషన్లో జమ్ముకశ్మీర్ అ�
International Mountain Day 2020: ప్రకృతి మనిషికి అందించిన వనరులు ఎన్నో..ఎన్నెన్నో. గాలి, నీరు,నిప్పు,అడవులు, బొగ్గు, పెట్రోలియం,బంగారం, వజ్రాలు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, కొండలు, గుట్టలు,పర్వతాలు ఇలా ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి మనకు అందించిన ఈ సహజ వనర�
cరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ‘నిపా యువరాణి’ మరియు ‘కోవిడ్ రాణి’ అని పిలవవచ్చు. ఆమె పనిని కేవలం పిఆర్ ఎక్సర్ సైజ్ అని ఎగతాళి చేయవచ్చు. కానీ COVID-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ఆమె చేసిన కృషికి ప్ర�