Home » UP CM
తెలుగు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ పర్యటించనున్నారు. తెలంగాణలో పట్టుసాధించాలనుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడింది. ఈ క్రమంలో తెలంగాణ లోక్ సభ..ఏపీలో అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు సాధించుకోవాలనే లక్ష�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.
విశాఖపట్టణం : పట్టణంలో ఇద్దరు సీఎంలు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి శారదాపీఠంలో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇద్దరు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో… పో