Home » UP CM
Yogi Adityanath : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీగా బీజేపీ అవతరించింది.
యోగి ఆదిత్యనాథ్ ఎలక్షన్ స్పీచ్ లో భాగంగా అఖిలేశ్ యాదవ్ అతని మిత్రపక్షమైన జయంత్ చౌదరిని తిట్టిపోశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్లలో పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు యూపీ సీఎం.
కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తికాగా పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ హెల్త్ కండిషన్ ప్రమాదకరంగా మారింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివార�
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ రోజు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి, లక్నో ఎంపీ, రాజ్నాథ్ సింగ్ సీఎం ఆదిత్యనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
Nusrat Jahan on Yogi Adityanath: మహిళల భద్రత కంటే బీజేపీ ఎన్నికలే ఎక్కువైపోయాయా.. అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ మంగళవారం యూపీ సీఎం యోగిని నిలదీశారు. మహిళను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో వ్యక్తిని నిలదీసిన తండ్రిని కాల్చి చంపేశాడు. సదరు వ్యక్తి�
Hyderabad: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పేరు ఎందుకు మారకూడదని దాన్�
యూపీలోని ఫరూకాబాద్లో 23 మంది చిన్నారుల్ని బందీలుగా తీసుకున్న నేరస్తుడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత నేరగాడ్ని పోలీసులు కాల్చి చంపారు. అతడి చెరలో ఉన్న చిన్నారులతో పాటు వారి తల్లుల్ని రక్షించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదే�
అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసి