Home » UP Election 2022
ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరిగే 5 జిల్లాలు, 21 నియోజక వర్గాల్లో ఈ వర్చువల్ ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం కానుంది. షామ్లీ, సహరాన్ పూర్, ముజఫర్నగర్, బగ్ పత్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో...
చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. బీజేపీ పార్టీలపై పంచ్ లు విసురుతున్నారు. అయితే.. ఆయన ఎక్కడికెళ్లినా..
ఆజంఖాన్ తనయుడిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ, భూ ఆక్రమణ కేసులో ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడిపై ఆరోపణలు రావడంతో వీరు రామ్ పూర్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం
ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికలకు భారీ కసరత్తులు ప్రారంభించారు. ఇందుకుగానూ తాము పొత్త పెట్టుకోవడానికి సిద్ధమేనని అన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే...22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా..
నేరుగా లక్నోలోని తన మామ ములాయం సింగ్ నివాసానికి వెళ్లారు. అక్కడ ములాయం పాదాలకు నమస్కరించారు. ఆమె తలపై చేయి వేసి దీవించారు ములాయం.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమీపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయం రసవత్తరం మారుతోంది.
జేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే సమయం కూడా ఇవ్వకుండా పార్టీలో ముసలం రాజేస్తున్నారు. దీంతో ఈ సారి అధికార పీఠం దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలతో...
నేరస్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపెట్టిందన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే..నేరస్థుల భరతం పడుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు...
శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయనున్నారు. తొలి దశ ఎన్నికల్లో 58 స్థానాలకు గాను 57 మంది...