Home » UP Election 2022
ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. స్వామిప్రసాద్ మౌర్య తూర్పు ఉత్తరప్రదేశ్లోని...
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలవాలని భీమ్ ఆర్మీ యోచిస్తోందని తెలుస్తోంది...
మొత్తం 172 అభ్యర్థుల విషయంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మధ్య పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.
ఎన్నికల దగ్గరలోనే ఉండడంతో టికెట్ల ఖరారు అంశంపై దృష్టి సారించింది. అందులో భాగంగా...ఎన్నికల కమిటీ భేటీ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటముల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ సాగుతోంది.
మా ఊరికి రోడ్డు వేయకపోతే ‘చెప్పులతో కొట్టి చంపేస్తాం' అంటూ మహిళలు బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.
యూపీ ఎన్నికల నగారాకు సమయం దగ్గర పడుతున్నకొద్ది బీజేపీ, కాంగ్రెస్లు ఉత్తర ప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి..
ప్రియాంక నేతృత్వంలో ఎన్నికలకు వెళితే..ప్రయోజనకరంగా ఉంటుందని.. ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న నేత అయితే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.