Home » up police
పెండ్లి జరిగిన 50రోజుల తరువాత భర్తను వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన యూపీలో జరిగింది.
ప్రిపరేషన్ సమయంలో తండ్రీ కొడుకులు ఒకరికొకరు సహకరించుకున్నారు. శేఖర్ తన తండ్రికి లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ సెక్షన్స్ లో సాయం చేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు ..
ఉపాధ్యాయుడు శైలేంద్ర తివారీపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
వెనుక నుంచి ఇతర వాహనాలు వస్తున్నప్పటికీ, అందరూ ఆమెను చూస్తున్నప్పటికీ ఏ మాత్రం సిగ్గు పడకుండా ఎగురుతూ..
కారు నడుపుతున్న మహిళ ఇతరుల ప్రాణాలకూ హాని తలపెట్టేలా డ్రైవింగ్..
బంధువులెవరూ లేని ఓ బాలిక.. తన తండ్రి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది.
వాళ్లిద్దరూ ఎందుకిలా చేశారో అంతుపట్టడం లేదు. వాళ్లతో నాకు ఎటువంటి గొడవలు లేవు.
దీంతో వారిపై తాము కాల్పులు జరిపామని వివరించారు. ఆ ముగ్గురు నిందితులకు..
తమకు భద్రత కావాలని ఎటువంటి విజ్ఞప్తి చేయనప్పటికీ, రబూపురాలోని సచిన్ ఇంటిపై నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి తెలపడం గమనార్హం. సాధారణ దుస్తుల్లో పోలీసులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారట