Home » UP Woman
భార్య పెట్టే చిత్ర హింసల నుంచి బయటపడిన ప్రదీప్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. తన భార్య నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు.
కోడల్ని లైంగికంగా వేధిస్తున్న భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది అతని ఇల్లాలు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.
అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చెట్టంత ఎదిగిన కొడుకు నాన్న ఏడమ్మా? అని అడిగితే..ఆ తల్లి పని మీద బైటకెళ్లారనో..ఆఫీసుకెళ్లారనో చెబుతుంది. కానీ ఓ తల్లి మాత్రం కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో తెలీక కోర్టు మెట్లెక్కింది. తన కొడుకుకు తండ్రి ఎవరో తెలియజేయాల్సిన బాధ్యత
లాక్డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని
రోగుల కోసం డాక్టర్లు ఎదురు చూడాలి కానీ డాక్టర్ల కోసం రోగులు ఎదురు చూడకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు అని ఓ గొప్ప డాక్టర్ అన్నారు. కానీ కొంతమంది డాక్టర్లు రోగులపైనా..ఆఖరికి పురిటి నొప్పులతో హాస్పిటల్కు వచ్చే గర్భిణులతో వ్యవహరించే విధానం చూ�
యూపీకి చెందిన ఓ మహిళ.. గంటల తరబడి తన ఫోన్ మాట్లాడుతూ.. ప్రాణాలమీదుకు తెచ్చుకుంది.