కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరాడు ఓ కానిస్టేబుల్..కానిస్టేబుల్ బాధను అర్థం చేసుకున్న ఉన్నతాధికారి ఐదు రోజులు సెలవిచ్చారు.
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా,
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. యూపీ రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా
సానియా మీర్జా అంటే గుర్తుకొచ్చేది టెన్నిస్ స్టార్. కానీ యూపికి చెందిన ఈ సానియా మీర్జా మాత్రం భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలెట్ గా సరికొత్త చరిత్రను లిఖించింది. యూపీలోని కుగ్రామంలోపుట్టిన ఈసానియా మీర్జా టీవీ మెక
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంట
కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్గా తిన్నారు మందుబాబులు.
ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఎక్కాలు చెప్పలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘోరంగా శిక్షించాడు. విద్యార్థి అర చేతిపై మెషిన్తో డ్రిల్ చేశాడు.