Home » UP
వేగంగా వస్తూ ఢీకొనడం వల్ల రెండు రైళ్ల వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు కొంత మేరకు డ్యామేజీ అయ్యాయి. ఆ సైట్లో క్లియరెన్స్ పనులు కొనసాగున్నట్లు సమాచారం. ఇక ఈ �
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
నగల షాపులో చోరీకి వచ్చిన దొంగలు షాపులో ఉన్న కృష్ణుడు విగ్రహం చూసి ‘సారీ’ కృష్ణుడు ముందే నగలు చోరీ చేయలేకపోయాంఅని చీటీ రాసిపెట్టి పోయారు. 15 అడుగుల సొరంగం తవ్వి మరీ చోరీకి వచ్చిన దొంగలు కృష్ణుడు విగ్రహంచూసి చోరీ చేయకుండానే వెనుతిగిరిపోయారు.
షాపింగ్ మాల్ కు వెళితే డబ్బులు పెట్టి వస్తువులు కొనుకెళతాం. కానీ ఓ ‘మాల్’కు వెళితే మాత్రం అన్నీ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చినవి వారు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థా�
ప్రపంచ ఆయుధ చరిత్రలో విప్లవం సృష్టించిన AK-47 తుపాకీకి మించిన తుపాకీని తయారు చేస్తోంది భారత్. AK-47 కంటే మించిన AK-203 తుపాకులు తయారు చే్స్తోంది భారత్.
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరాడు ఓ కానిస్టేబుల్..కానిస్టేబుల్ బాధను అర్థం చేసుకున్న ఉన్నతాధికారి ఐదు రోజులు సెలవిచ్చారు.
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా, �