Home » UP
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. యూపీ రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా �
సానియా మీర్జా అంటే గుర్తుకొచ్చేది టెన్నిస్ స్టార్. కానీ యూపికి చెందిన ఈ సానియా మీర్జా మాత్రం భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలెట్ గా సరికొత్త చరిత్రను లిఖించింది. యూపీలోని కుగ్రామంలోపుట్టిన ఈసానియా మీర్జా టీవీ మెక�
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంట�
కుక్కపిల్లల చెవులు, తోక కోసి మద్యంలో స్టఫ్గా తిన్నారు మందుబాబులు.
ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఎక్కాలు చెప్పలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘోరంగా శిక్షించాడు. విద్యార్థి అర చేతిపై మెషిన్తో డ్రిల్ చేశాడు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో ఆడపుట్టుకలకే కాదు మూగ జీవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది అనటానికి ఓ దారుణ ఘటన నిదర్శనంగా కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఓ కుక్కను అత్యంత దారుణంగా ఉరివేసి చంపిన ఘటన వీళ్లసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఓ కుక్క మెడకు ఉరి వేస�
భూకంపాలు రావడం సాధారణ విషయమే. కానీ.. అవి ఎలాంటి సమయం? ఎటువంటి సందర్భంలో సంభవిస్తున్నాయనేదే చర్చనీయాంశంగా మారింది. పౌర్ణమి రోజుల్లో.. గ్రహణ సమయాల్లో.. భూప్రకంపనలు, భూకంపాలు రావడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి?
Earthquakes in Himalayas : భూకంపమంటే.. ఎప్పుడు సంభవిస్తుందో తెలియని ఓ మిస్టరీ. కానీ.. అది వస్తే.. ఆ ప్రాంతం మొత్తం షేక్ అయిపోతుంది. ఒక్కసారిగా విధ్వంసం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయ�