Home » UP
అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. ఇక్కడ దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడ్డాయని చెబుతారు. ఈ శక్తిపీఠం విలక్షణమైనది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా �
ఏదో స్టీల్ సామాన్ల షాపులో కబోర్డ్ లోంచి తీసినట్లుగా ఓ వ్యక్తి కడుపులోంచి వరుసపెట్టి స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ వ్యక్తి కడుపులోంచి రెండూ మూడు కాదు ఏకంగా 63 స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు.
పంజాబ్,యూపీ,మణిపూర్,ఉత్తరాఖండ్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ రూ.340 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఉత్తర్ ప్రదేశ్లో ఆకాశంలో వింత వింత వెలుగులు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాత్రి సమయంలో రైలు ప్రయాణిస్తే కనిపిస్తుందే అచ్చంగా అలాగా రైలు ప్రయాణిస్తుంటే బోగీల్లోంచి లైట్లు కనిపించినట్లుగా ఓ వరుసలో వెలుగులను చూసి ప్రజలు ఆశ్చ�
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన దళిత బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ వేడి వేడి అన్నం విసిరాడు. దీంతో ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటన బారాబంకి జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తర్ప్రదేశ్ హమీర్పూర్ జిల్లా పండరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇవ్వలేదని నిండు గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన పురిటినొప్పులతో నరకయాతన అనుభవించింది.
తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్చల్ చేశారు. టీటీడీ అధికారుల తీరుపై అర్చన గౌతమ్ ఫైర్ అయ్యారు. తాను తెచ్చిన సిఫార్సు లెటర్కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బం�
మొట్టమొదటి సారిగా వరకట్న వేధింపులకు గురై ఇంటి నుంచి గెంటివేయబడ్డ ఒక మహిళ కోసం ఒక ఇంటిపైకి బుల్డోజర్ వెళ్లింది. పద్దతి మార్చుకోకపోతే టాప్ లేచిపోతుందని బెదిరించి మొత్తానికి దంపతుల్ని ఒక చోటకు చేర్చింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో
చిరిగిన నోటు స్థానంలో మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడి స్నేహితుడు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.