Home » UP
ఓవైపు మసీదులు–మందిరాల మధ్య వివాదాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడికి గుడిని తెగనమ్మేశాడు అనే ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన వ్యక్తి ఉత్తర�
మొన్నరాముడు..నిన్నశివుడు..ఇప్పుడు కృష్ణుడు..మసీదులు-మందిరాల చుట్టూ వివాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి.
యూపీ కోటాలో రాజ్యసభకు బీజేపీ నేత వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మురళీధర్ రావు పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోందట..
మందిరాలు - మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. బాబ్రీ మసీదు తర్వాత ఆ స్థాయిలో వార్తల్లోకెక్కింది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు. ఈ వివాదం కోర్టు మెట్లెక్కడం, మసీదులో శివలింగం కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఇది హిందూ దేవా�
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నో ఏళ్ల తరువాత సొంత గ్రామానికి వచ్చారు. ఐదేళ్లకు తల్లి ఆశీస్సులో తీసుకున్నారు. అమ్మ పాదాలను నమస్కారం చేస్తున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హిందీ మాట్లాడని వారు భారతదేశం వదిలి వెళ్లిపోవాలని..హిందీ మాట్లాడని వారి భారతీయులు కాదు అంటూ యూపీ బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుల్డోజర్ పాలిటిక్స్ ఢిల్లీకి కొత్తమో కానీ యూపీ, గుజరాత్కి కాదు.ఈ పిచ్చి రాజకీయాలు ఢిల్లీకి కూడా పాకాయి. మాట వినకున్నా,ఎదురు తిరిగినా బుల్డోజర్లను రంగంలోకి దింపేస్తున్నారు.
పాత నిర్మాణాలను కూల్చేసే బుల్డోజర్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాలకూల్చే బుల్డోజర్ మతం రంగు పూసుకుంది. పేదోళ్ల గూడును..వారి కలలను నేలమట్టం చేస్తోంది.
యూపీలో మత కార్యక్రమాలకు ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసింది సీఎం యోగి ప్రభుత్వం.
యూపీలో కోవిడ్ ఆంక్షలు