Home » UP
అథ్లెట్ కావాలనే లక్ష్యం కోసం..10 ఏళ్ల బాలిక 200కిలోమీటర్ల పరుగుతో వినూత్న యత్నం చేపట్టింది.
యూపీ పెళ్లి వేడుకల్లో గిఫ్ట్లుగా బుల్డోజర్లు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రయాగ్ రాజ్ మేయర్ మాట్లాడుతు..బుల్డోజర్లు మహిళల భద్రతకు,యూపీ అభివృద్ధికి గుర్తు అని అన్నారు
ఇళ్ల ముందు మిఠాయిలు పడేసి పోయిన వ్యక్తి..అవి తిన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు..
పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు.
హోలికా దహన్ వేడుకలో ఓ భక్తుడు ‘అగ్నిలో స్నానం’ చేశాడు. భగభగా మండే మంటల్లో దూకి సురక్షితంగా బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.
2024లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రంతో మరింత ముందుకెళ్తామని చెప్పారు. యూపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా..
2019 యూపీ ఎన్నికల్లో పసుపురంగు చీరలో ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వైరల్ అయిన ఎన్నికల అధికారణి రీనా ద్వివేదీ తాజాగా యూపీ ఎన్నికల్లో మోడ్రన్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.బ్లాక్ స్లీవ్ లెస్ టీషర్టు
తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్ధులకు 10 మార్కులు ఎక్కువ వేస్తాం అని యూపీలోని ఓ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్ధులకు ఆఫర్ ఇచ్చారు.
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.