Home » Updates
Coronavirus Vaccination Drive : సంక్రాంతి పండగ సంబరాలు ముగియగానే కరోనా వ్యాక్సిన్ సంబరాలు మొదలు కానున్నాయి. భారత్లో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రాధాన్యత క్రమంలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్�
Farmers Protest 28th day : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. అన్నదాతల ఆందోళనలకు పుల్స్టాప్ పెట్టడానికి కేంద్రం మరోసారి ముందుకొచ్చింది. చర్చలకు రావాలని ఆహ్వానించింది. అన్నదాతలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం ఆ�
Heavy rain forecast for AP : ఏపీని వరుణుడు వణికిస్తున్నాడు. మరో రెండు రోజులు ప్రతాపం చూపనున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ�
Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు. గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగ�
బాబ్బాబు..శానిటైజర్ కొనండి ప్లీజ్ అంటున్నారు కొంతమంది వ్యాపారులు. ఎందుకంటే..జనాలు వాడకాన్ని తగ్గించారంట. ఆగ్టసు చివరి వారం నుంచి శానిటైజర్ అమ్మకాలు బాగా పడిపోయినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. జూన్, జులై నెలలో ఉన్న డిమాండ్ ప్రస్తుతం ఉం�
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7
లారీ డ్రైవర్నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి
తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు. కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. �
కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వర�
రాజస్థాన్ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్ అనర్హత పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�