Home » Updates
రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వ�
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది కోవిడ్కు బలి కాగా.. ఏప్రిల్ నెలలో 10 రోజుల్లోనే మరో 60
మార్చి నెల చివరివారంలో మెగా ఫ్యాన్స్కు సర్ప్రైజెస్ ఇవ్వనున్న మెగా హీరోలు..
స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల నేపథ్యంలో గత వారాంతంలో రికార్డు లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం జోరు కొనసాగించింది. సెన్సెక్స్ 1300 పాయ�
రోజురోజుకూ కొత్త అప్డేట్స్తో వినియోగదారులను మరింత మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్లో సరికొత్త అప్డేట్ ఇవ్వనుంది. ఇన్నాళ్లు వాట్సప్లో వాల్పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ మార్చుకోవచ్చట. థీమ్ �
సందీప్ కిషన్, హన్సిక జంటగా నటిస్తున్న కొత్త మూవీ ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను తెలు
విజయవాడ : కేంద్రంపై బాబు ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సన్నద్దమౌతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానితో సై..అంటే సై అనే ధోరణిలో వెళుతున్న బాబు…మరోసారి దీక్ష లేదా నిరసన చేయడానికి రెడీ అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆక�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్లు మైనస్లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�