Home » UPI
SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది. ”జూలై 16 �
మీకు SBI అకౌంట్ ఉందా ? అయితే..డిజిటల్ లావాదేవీలు జరుపుతారా ? అయితే ముందే చేసేసుకొండి. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలుగనుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, ఆయా సేవలను అప్ గ్రేడ్ చేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది.
sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్లైన్ య�
WhatsApp UPI Payments : రెండున్నర ఏళ్లుగా బీటా మోడ్కే పరిమితమైన పాపులర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ను ‘గ్రేడెడ్ పద్ధతిలో’ ప్రారంభించటానికి రెగ్యులేటరీ అనుమతి లభించింది. ప్రారంభంలో మిలియన్ల వినియోగదారులకు మ�
యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత పేమెంట్లు తొలిసారిగా అక్టోబరులో రూ.200కోట్ల మార్క్ దాటింది. కరోనా పరిస్థితులు మొదలైన తర్వాత తొలిసారి పండుగ సీజన్లో నమోదైన భారీ ట్రాన్సాక్షన్లు ఇవే. తొలి 15రోజుల్లోనే 100కోట్ల మార్కును దాటేశాయి. ఈ 100కోట్ల ట�
నేషనల్ పేమెంట్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పేమెంట్స్ 1.34 బిలియన్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా లావాదేవీల విలువ దాదాపు రూ.2.62 లక్షల కోట్లు చేరుకున్నట్టు NPCI డేటా వెల్లడించింది.
ప్రముఖ డిజిటిల్ యూపీఐ పేమెంట్ ప్లాట్ ఫాం గూగుల్ పే సర్వీసును భారతదేశంలో నిషేధించారా? దేశంలో గూగుల్ పే సర్వీసుపై భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం విధించినట్టు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేస
ఫోన్పే యూజర్ల కష్టాలు తప్పెటట్టు లేవు. యస్ బ్యాంకు సంక్షోభం కారణంగా ఫోన్ పే యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి యూపీఐ పేమెంట్స్ విషయంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అకౌంట్లలో నగదు ఎలా తీసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితుల్
జనవరి 1 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ఛార్జీలు తీసి వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో కస్టమర్లు జరిపిన లావాదేవీలతో వ్యాపారస్థులపై అదనంగా ఛార్జీల భారం పడుతుంది. ఫలితంగా డిజిటల్.
భారత డొమిస్టిక్ పేమెంట్స్ ప్లాట్ ఫాం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) డబుల్ మైల్ స్టోన్ దాటేసింది. దేశంలో లాంచ్ అయిన మూడేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో UPI ఒక బిలియన్ (100 కోట్ల లావాదేవీలు) ట్రాన్సాక్షన్ ల్యాండ్ మార్క్ చేరుకుంది. అంతేకాదు… 10 కోట్ల యూ�