Home » Urine
స్నేహితులే గదా ఇచ్చారు అని ఓ విద్యార్థి జ్యూస్ను ఏ మాత్రం సంకోచించకుండా తాగేశాడు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారం, బరువు, వైద్య పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్వరం,వికారంతో, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్ల ఉన్నాయనటానికి సాధారణ సంకేతాలు.
నీళ్లు దుర్వాసన రావడంతో షాక్ కి గురైంది. వెంటనే దీనిపై హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. Rajasthan
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్�
స్త్రీలతో పోల్చుకుంటే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే
ఒత్తిడిగా ఉన్నపుడు, మీ మూత్రంలో నురుగు కనిపిస్తుంది. దీనికి యూరిన్ లో ఉండే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు. మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది.
గులాబీ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మూత్రపిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. అలాకాకుండా ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నా కూడా రంగు మారే అవకాశాలున్నాయి.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవు పేడ, మూత్రం గురించి తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టారు. ఆవు పేడ, వాటి మూత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని..
రక్తంలోని వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటిని కిడ్నీలు వడపోసి మూత్రాన్ని తయారుచేస్తాయి. మూత్రాశయం కొంతవరకు నిండగానే మూత్రం పోయాలనే భావన కలుగుతుంది.
మూత్రం’తో ఉడికించిన గుడ్లని చైనీయులు లొట్టలేసుకుంటు తినేస్తున్నారు. టాయిలెట్లలో ఏడు రోజులు గుడ్లను నానబెట్టి ఆతరువాత దాంట్లో ఉడకబెట్టి ఆ గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్యాలని చెబుతున్నారు.