Home » US President Joe Biden
ఓ సామాన్యుడిలా అమెరికా వచ్చినప్పుడు వైట్ హౌస్ ను బయటనుంచి చూశాను..ఇప్పుడు అదే వైట్ హౌస్ లో నాకు ఇంతటి ఆదరణ లభించటం భారతీయులకు లభించిన గౌరవం.
పీఎం నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికా పర్యటనకు వెళ్తారు. 24వరకు మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్రకు పాల్పడ్డాడు. జో బైడెన్ ను హత్య చేయటానికి కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్ తో దూసుకెళ్లాడు.
2017 నవంబర్లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. మూడో సమావేశం ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కానీ, ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కె జీన్ పియర్ మాట్లాడారు. జో బైడెన్, జిల్ బైడెన్ అధికారిక రాష్ట్ర పర్యటన కోసం అమెరికాలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని తెలిపారు.
భారత మూలాలు కలిగిన అజయ్ బంగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 2009లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, సీఓఓగా ఎంపికయ్యారు.
అందరూ ఒకే చోట గుమిగూడి వేడుకలు జరుపుకొంటుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గన్ మెషీన్ చేత బట్టిన ఒక వ్యక్తి అక్కడివారిపై కాల్పులు జరిపాడు. గన్ మెషీన్ వరుసగా లోడ్ చేస్తూ కాల్పలుకు తెగబడ్డాడు.
అందరి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోకాళ్లపై కూర్చున్నారు. ఆయనను అలా చూసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నవ్వుతూ నేను మాత్రం అలా కూర్చోను అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఓ రెస్టారెంట్కు వెళ్లారు. ఆయనే స్వయంగా చికెన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ తరువాత పేమెంట్ ఎంత అని అడగంా సదరు రెస్టారెంట్ బైడెన్కు బిల్ లో 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఇదికాస్తా బైడెన్ ట్విట్టర్లో పోస్ట్ చేయటంతో వైర
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.