-
Home » Uttar Pradesh temple premises
Uttar Pradesh temple premises
గుడి ప్రాంగణంలో 75ఏళ్ల పూజారి హత్య
February 8, 2021 / 12:31 PM IST
Uttar Pradesh temple: సత్ప్రవర్తనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణంలోనే దారుణం జరిగింది. 75ఏళ్ల వయస్సున్న మత గురువునే హత్య చేశారు. యూపీలోని బదౌన్ జిల్లాలోని ఢాక్నగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సఖీ బాబా అనే వ్యక్తి 45ఏళ్లుగా గుడిలోనే ఉంటూ.. కాళీ మాత అవతారంలో చీర కట్టు