Home » Uttarandhra
రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
తీవ్ర తుపానుగా దూసుకొస్తున్న అసని..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీకి వానగండం ఇప్పుడప్పుడు ముగిసేలా కనిపించడం లేదు. ఏపీకి మరోసారి సైక్లోన్ అలెర్ట్ జారీ అయ్యింది.. ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది.
గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. కొన్నింటి గమ్యాలను కుదించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుతుపుతున్నారు. ఒడిశా మీదుగా వెళ్లే 24 రైళ్లను రద్దు చేశారు.
ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్ల మధ్య ఈ నెల 26న తీరం దాటే అవకాశాలున్నాయి.