-
Home » Uttrapradesh
Uttrapradesh
Anti-CAA Protesters: సీఏఏ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రూ.57 లక్షలు చెల్లించాలంటూ పోలీసుల నోటీసులు
October 1, 2022 / 06:32 PM ISTసీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను, నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని 60 మంది ఆందోళనకారులకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గ్రూప్-C ఉద్యోగాల్లో మాజీ సైనికులకు 5శాతం రిజర్వేషన్లు
October 11, 2020 / 04:38 PM IST5% quota for ex-servicemen in group c jobs గ్రూప్-సీ పోస్టుల్లో మాజీ సర్వీస్ సిబ్బందికి ఐదు శాతం రిజర్వేషన్ను ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, వైమానిక దళాల నుంచి రిటైర్డ్,…
మీడియా వెళ్లిపోతుంది, మీరు ఇక్కడే ఉంటారు…హత్రాస్ బాధితురాలి తండ్రిని బెదిరించిన జిల్లా మెజిస్ట్రేట్
October 1, 2020 / 09:55 PM ISTఉత్తరప్రదేశ్ హత్రాస్ కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘటనపై…
జైలు ఉద్యోగులకి బాడీ కెమెరాలు తప్పనిసరి
September 25, 2020 / 04:58 PM ISTఉత్తరప్రదేశ్ లోని జైలు ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించాల్సిందేనని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రకటించింది. బాడీ కెమెరాల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు…
ఒకే కుటుంబంలోని 19మందికి కరోనా పాజిటివ్
April 25, 2020 / 07:29 AM ISTఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా…
తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన యోగి..చితికి నిప్పుపెట్టిన పెద్దన్న
April 21, 2020 / 03:40 PM ISTఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు.…
విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ
April 17, 2020 / 03:01 PM ISTకరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్…
డబ్బులివ్వకుండా తరిమేసిన యజమాని….ఫుడ్ లేకుండా 100కిలోమీటర్లు నడిచిన 8నెలల గర్భిణీ
March 30, 2020 / 02:03 PM ISTకరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు…
సర్పంచ్ లే టార్గెట్ : కరీంనగర్లో అఘోరాల కలకలం
February 13, 2019 / 07:29 AM ISTకరీంనగర్ : వింతరూపం..ఒళ్లంతా బూడిద…బట్టలు లేకుండా..పెద్ద పెద్ద బొట్లు…ఉన్న ఓ అఘోరా జిల్లాలో హల్ చల్ చేశాడు. ఇతని చూసిన జనాలు భయంతో వణికిపోయారు. వీధుల్లో సంచరిస్తూ అందర్నీ హడలెత్తించాడు. ఈ అఘోరాన్ని సెల్…