Home » Vaccination
కరోనా మహమ్మారి విలయంతో విలవిలాడిన భారత్ కు ఇది ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.
Super Spreaders Vaccination: తెలంగాణలో ఇవాళ(28 మే 2021) నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు రెండురోజులపాటు వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్�
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంద�
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ చేసిన విమర్శలపై ఆ సంస్థ అధికారికంగా వివరణ ఇచ్చింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్ర
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ప్రధాని మోడీకి నాలుగు సలహాలు ఇచ్చారు. దేశ రాజధానిలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ బూస్ట్ చేయడం కోసం 18నుంచి 44ఏళ్ల గ్రూప్ ...
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో నెలకొన్న పరిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని చెబుతూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నా�
తెలంగాణలో వారం రోజులుగా కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.