Home » Vaccination
వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేవారు. ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికి ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. మొదటి ప్రయారిటీ 45ఏళ్లు దాటిన వారికే
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరో�
గ్రామాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. వాక్సినేషన్ వేగాన్ని పెంచి..ఆక్సిజన్ సరఫరా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి కరోనాను నిర్ధారించి తగిన చర్యలు తీసుక
దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇం
విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ డాక్టరు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ..టీకాలు వేయించుకోవటానికి వచ్చినవారికి కారులోనే కూర్చోపెట్టి టీకాలు వేస్తున్నాడు.
యూకేలో లాక్ డౌన్లు, కొవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్ అయింది.. ఫలితంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఇంగ్లండ్లో రోజువారీ కరోనా మరణాలు కూడా నమోదు కాలేదు.
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇవాళ, రేపు.. తాత్కాలికంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మే 1 తేదీ నుండి 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే గత నెల 28 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. టీకాకోసం రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు.