Home » Vaccination
కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
CM Jagan holds key review meeting:ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు అధికారులతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు సమావేశం కానున్
ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్ అని సీఎం జగన్ అన్నారు. కరోనా సమస్యకు తుది పరిష్కారం వ్యాక్సినేష�
దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోసారి దేశంలో లక్షకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 12లక్షల 37వేల 781 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఓ నర్సు కరోనా వ్యాక్సిన్ వేసే సమయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఓ నర్సు ఫోన్ లో మాట్లాడుతూ మాటల్లో డి ఓ మహిళకు రెండు సార్లు కరోనా ఇంజెక్షన్ చేసిన ఘటన జరిగింది. అదే విషయాన్ని ప్రశ్నించగా సదరు మహిళపై ఆగ్రహంతో ఊగిపోతూ