Home » Vaccination
India Covid 19 Cases : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం, 200కుప�
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 200కుపైగా కొత్త కేసులు నమోదవగా, ఇప్పుడా సంఖ్య 300దాటింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కొత్త కేసులు 40వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటివరకు 200కు పైగా నమోదవుతున్న కొత్త కేసులు.. ఈసారి 300 దాటింది.
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 40వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 39వేల 726కి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1
కోవిషీల్డ్ టీకా రెండు డోస్ లు తీసుకున్నా..62 సంవత్సరాల వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో ఇది చోటు చేసుకుంది.
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్తో మరో ఇద్దరు చనిపోయారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.
కరోనా వ్యాక్సిన్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న భారత్.. పలు దేశాలకు దాన్ని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కు ఆయా దేశాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. ఇటీవలే కెనడాకు కూడా వ్యాక్సిన్ పంపింది ఇండియా. దీంతో కెనడాల
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 536కి చేరింది. నిన్న కరోనాతో