Home » Vaccination
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.
కరోనావైరస్ ప్రపంచాన్ని దశలవారీగా ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి.
దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత రోగి పరిస్థితి గురించిన కీలక సమాచారం ప్రభుత్వం వెల్లడించింది.
కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.
వ్యాక్సిన్ పై అవగాహన పెంచి.. కరోనా మహమ్మారి నుంచి తట్టుకుని నిలబడాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్తున్నా.. పట్టించుకోవడం లేదు. వ్యాక్సిన్ కొరత కనిపిస్తున్నా విశ్వ ప్రయత్నాలు చేసి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు, అధికారులు నానా తంటాల
కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అ
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా స్లాట్ బుక్కింగ్ ప్రక్రియను రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. నిన్నటినుంచి (జూన్ 4,2021)నుంచి ప్రారం
వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.