Home » Vaccination
ఓ మహిళకు ఒకే రోజు మూడు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న మహిళ ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టార
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
Central Government : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి వేగం మరింత పెంచేలా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ�
కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడి చెట్టెక్కాడు ఓ వ్యక్తి.. గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భయంతో వ్యాక్సినేషన్ కేంద్ర
అనంతపురం 262. చిత్తూరు 472. ఈస్ట్ గోదావరి 743. గుంటూరు 273. వైఎస్ఆర్ కడప 160. కృష్ణా 368. కర్నూలు 126. నెల్లూరు 236. ప్రకాశం 357. శ్రీకాకుళం 180. విశాఖపట్టణం 251. విజయనగరం 80. వెస్ట్ గోదావరి 659. మొత్తం : 4,169
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రశంసిస్తూ..
వ్యాక్సిన్ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేస్తుండగా విషయం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆ 31 మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఐతే రెండు డోస్ లు వేరు వేరు వ్యాక్సిన్లు వేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అధికారుల�
అనంతపురం 386. చిత్తూరు 890. ఈస్ట్ గోదావరి 1098. గుంటూరు 309. వైఎస్ఆర్ కడప 307. కృష్ణా 441. కర్నూలు 127. నెల్లూరు 213. ప్రకాశం 387. శ్రీకాకుళం 396. విశాఖపట్టణం 176. విజయనగరం 155. వెస్ట్ గోదావరి 761. మొత్తం : 5,646