Home » Vaccination
మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిందేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం(జులై-20,2021)ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ చేసిన హెచ్చరికలతో ఆ దేశంలో మంగళవారం రికార్డుస్థాయిలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు
వ్యాక్సినేషన్ కోసం జనం పడిగాపులు
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గత పదిరోజులుగా 2,3 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2 వేల 925 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడిం�
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్�
Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.