Home » Vaccination
భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
కరోనావైరస్ కొత్త రూపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చాలదన్నట్టు ల్యామ్డా, ఈటా వంటి వేరియంట్లు ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందనే భయాలున్నాయి. అందుకే ఈ వేరియంట్
ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు.
కరోనా వైరస్ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని ఇప్పటివరకు మనకు తెలుసు.. అందులో ముఖ్యంగా దగ్గు, జ్వరం మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నా
భారత్కు మరో ముప్పు