Home » Vaccination
దేశంలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,39,85,920 కి చేరింది.
కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా 95 కోట్లమందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించారు.
కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం.
కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ
జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కోవిడ్ టీకా డ్రైవ్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది.
ఏడాదిన్నర దాటింది... వ్యాక్సిన్లూ వచ్చాయి.. అయినా, ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదు. ఈ మహమ్మారి ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట
కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడిన ఇండియాకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కేసులు నమోదయ్యాయి. మరో 27
యావత్ ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ వణికిస్తోంది. అధిక దేశాల్లో డెల్టా ప్రాబల్యమే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చిన్నారులపై డెల్టా
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చింది. కేసులు 300లకు దిగువనే నమోదవుతున్నాయి.
అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.